కొడంగల్, వెలుగు: కొడంగల్నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్రివిజన్(సర్)100 శాతం పూర్తయినట్లు డీసీసీ ప్రెసిడెంట్ధారాసింగ్ తెలిపారు. గురువారం పట్టణంలోని సీఎం రేవంత్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్వోలు, బీఎల్ఏలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సమష్టి కృషి వల్లే ‘సర్’ సక్సెస్అయిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్, వైస్చైర్మన్ శంకర్నాయక్తదితరులు పాల్గొన్నారు.
